TTD Decisions: తిరుపతి తొక్కిసలాట.. టీటీడీ అత్యవసర భేటీ.. కీలక నిర్ణయాలు

1 year ago 24
TTD Chairman on Pawan kalyan: తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీటీడీ పాలకమండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ అత్యవసర భేటీ జరిగింది. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. అలాగే తీవ్రంగా గాయపడితే రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని.. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
Read Entire Article