Tirupati Tokkisalata: గాయపడిన వారికి తిరుమలలో ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం

1 year ago 26
Tirumala Darshan For Tirupati Tokkisalata Victims: తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. పలువురు భక్తులు గాయపడ్డారు. వీరందరు తిరుపతిలోని ఆస్పత్రుల్లో చికిత్స తర్వాత కోలుకున్నారు. వీరందరికి టీటీడీ ఇవాళ ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. మొత్తం 52మందికి దర్శనం కల్పించారు.. తమకు ప్రత్యేకంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినుందకు సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీకి భక్తులు ధన్యవాదాలు తెలిపారు.
Read Entire Article