Tirupati laddu: ఆ రేటు కంటే తక్కువైతే.. ఆ నెయ్యిలో ఏదో ఉందనే అర్థం.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ

1 year ago 28
తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మినారాయణ స్పందించారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనాలంటే కిలో 1500 వరకూ ఖర్చవుతుందన్న లక్ష్మినారాయణ.. అంతకంటే తక్కువ రేటుతో ఉన్న నెయ్యి ఏదైనా కల్తీ ఉంటుందని తెలిపారు. అందుకే ఆలయాల్లోని ప్రసాదాల తయారీ కోసం గోశాలల ద్వారా సేకరించిన నెయ్యి వాడాలని.. ఇందుకోసం గోశాలలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Read Entire Article