Tirumaula Security: తిరుమలలో పోలీసుల ఏరియా డామినేషన్

1 year ago 65
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ముష్కరులు జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో భారత్‌.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీటీడీ విజిలెన్స్‌, పోలీస్‌, ఆక్టోపస్‌ బృందాలతో జీఎన్సీ టోల్‌గేట్‌ నుంచి ప్రత్యేక తనిఖీలు చేశారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏరియా డామినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.
Read Entire Article