Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో బయటపడిన కొత్త రకం మోసం

1 year ago 49
Tirumala: తిరుమల కొండపై మరో కొత్త రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. భక్తుల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్న సంఘటన బయటికి వచ్చింది. భక్తులు సామాన్లు దాచుకునే లగేజీ లాకర్ల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే భక్తులకు ఫోన్ చేసి వారిని బెదిరించి.. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తిరుమలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article