Tirumala: శ్రీవారి దర్శనానికి గోల్డ్ మ్యాన్.. ఒంటిపై 5 కిలోల బంగారు నగలు

1 year ago 25
Tirumala: తిరుమలలో గోల్డ్ మ్యాన్ సందడి చేశాడు. ఒంటిపై కిలోల కొద్ది బంగారు నగలతో కొండపై భక్తుల చూపు తనవైపు తిప్పుకున్నాడు. 5 కిలోల బరువు ఉన్న రూ.4 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను ధరించిన ఆ గోల్డ్ మ్యాన్‌ను చూసి శ్రీవారి భక్తులు అవాక్కయ్యారు. హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్.. మంగళవారం స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. రెండు చేతులకు ఉండే 10 వేళ్లకు 10 ఉంగరాలు.. రెండు చేతులకు భారీ కంకణాలు.. మెడలో భారీ బంగారు గొలుసులు ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చాడు.
Read Entire Article