Tirumala: బ్లాక్‌లో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు.. వైసీపీ ఎమ్మెల్సీ‌పై కేసు

1 year ago 36
ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అనుమతిస్తారు. అయితే, వీటిని కొందరు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ అధిక ధరకు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు విక్రయించారనే విషయం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్‌ దర్శనాల పరిమితిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Read Entire Article