Tirumala: అలిపిరి సమీపంలో చిరుత కలకలం.. కంచె దాటుకుని రోడ్డుపైకి

1 year ago 33
తిరుపతిలో మళ్ళీ చిరుత సంచారం భక్తుల్లో భయాన్ని కలిగిస్తోంది. అలిపిరి జూపార్క్ రోడ్డులో జూన్ 17న తెల్లవారుజామున చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. దీని గురించి సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కనిపించడంతో భక్తులు భయపడ్డారు. టీటీడీ భక్తుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. అడవి జంతువుల సంచారం పెరగడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article