TGSRTC కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. ఈ జిల్లాలకు కేటాయింపు, మంత్రి పొన్నం కీలక ప్రకటన

1 year ago 23
తెలంగాణలో ఇప్పటివరకు 125.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారని మంత్రి పొన్నం వెల్లడించారు. తద్వారా మహిళలు రూ.4,225 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారన్నారు. రద్దీకి అనుగుణంగా ఏడాది కాలంగా 1,389 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మరో 799 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
Read Entire Article