TG రాజ్యసభ అభ్యర్థులు.. సింఘ్వీ ఆస్తులు రూ.2,558 కోట్లు.. వేం నరేందర్‌రెడ్డి ఆస్తుల విలువెంతంటే..?

2 months ago 17
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. సింఘ్వీ కుటుంబ ఆస్తుల విలువ రూ.2,558 కోట్లు కాగా.. ఆయనకు ఎలాంటి వ్యక్తిగత అప్పులు లేవు. వేం నరేందర్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.41.5 కోట్లు కాగా.. అప్పులు రూ.1.62 కోట్లు ఉన్నాయి.
Read Entire Article