Srinivas Goud: తిరుమలలో ఇలా ఎప్పుడూ లేదు.. టీటీడీపై తెలంగాణ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

1 year ago 28
BRS Leader Srinivas goud About Tirumala: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల పట్ల తేడాగా వ్యవహరిస్తున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని.. ప్రస్తుతం ఎందుకో ఇలా వ్యవహరిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Read Entire Article