Secunderabad: ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు

1 year ago 33
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రూట్లలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లను వచ్చే నెల 1 తేదీ నుంచి 31 వరకు రద్దు చేసింది. ఈ మార్గాల్లో ప్రయాణించేవారు దీనిని గమనించాలని సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. అలాగే, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని కొన్ని ప్రాంతాలకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి స్పెషల్ రైళ్లను నడుపుతోంది. వాటి వివరాలను వెల్లడించింది.
Read Entire Article