RRR భూనిర్వాసితులు కీలక నిర్ణయం.. రేవంత్ సర్కార్‌కు షాకిచ్చేలా..!

9 months ago 18
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వంద మందికి పైగా నామినేషన్లు వేసి తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలని యోచిస్తున్నారు. తమ భూములను కాపాడుకోవడానికి, పరిహారం కోసం వారు ఈ అడుగు వేస్తున్నారు.
Read Entire Article