Perni Nani: చంద్రబాబుపై పేర్నినాని కీలక వ్యాఖ్యలు

1 year ago 29
మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పేర్నినాని చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు.. 50 ఏళ్ల వైెఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తామని అంటున్నారని.. ఇది అయ్యే పనేనా అని ఎద్దేవా చేశారు. తాను అనకుండానే అన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోందని పేర్ని నాని ఆరోపించారు.
Read Entire Article