Markapuram: కనిగిరి శేషాచలం అడవుల్లో మళ్లీ అలజడి.. నాటు తుపాకీతో ఎర్రచందనం దొంగలు

21 hours ago 3
మార్కాపురం జిల్లా కనిగిరి పరిధిలోని ఉన్న శేషాచలం కనుమల్లో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు.. వారి నుంచి గొడ్డళ్లతో పాటు నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ఈ ప్రాంతంలో స్మగ్లర్లు కనిపించలేదు మళ్లీ ఇప్పుడు అలజడి మొదలైంది. సీఎస్‌పురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో 15 వేల హెక్డార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. దాంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
Read Entire Article