Kurnool Bus Tragedy: ప్రమాదవశాత్తూ బస్సులో మంటలు చెలరేగితే.. చేయాల్సిన పనులు!

9 months ago 29
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉండటం మరింత కలిచివేస్తోంది. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ముఖ్యంగా బస్సులో మంటలు చెలరేగితే, ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై అధికారులు, నిపుణులు పలు సూచనలు, జాగ్రత్తలు చెప్తున్నారు.
Read Entire Article