KTRపై పరువు నష్టం కేసు.. తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు

1 year ago 16
తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేసింది. మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలని కేటీఆర్, జగదీష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతో మల్లన్న కేసు పెట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం.. మల్లన్నకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 13కి వాయిదా వేశారు.
Read Entire Article