Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు అప్పగింత

10 months ago 15
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులోని అవినీతి, వైఫల్యాలపై లోతైన దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.
Read Entire Article