Janasena Delhi meeting: పవన్ కళ్యాణ్ ప్లాన్ మారిందా.. జాతీయ విస్తరణ దిశగా జనసేన అడుగులు.!

1 month ago 7
ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. సోమవారం రోజున ఢిల్లీలోని అశోక హోటల్‌లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో జాతీయ సమైక్యత కోసం 12 ఏళ్లుగా జనసేన చేసిన కృషిని పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. అలాగే ప్రాంతీయతకు విలువ ఇవ్వటంతో పాటు జాతీయ సమైక్యత కోసం నిలబడటంపై నేతలకు కీలక సూచనలు చేయనున్నారు.
Read Entire Article