Hyderabad: విద్యార్థులకు రక్తపు వాంతులు.. ప్రైవేట్ స్కూల్‌లో షాకింగ్ ఘటన.. కారణమిదే..!

1 year ago 22
మొన్నటివరకు తెలంగాణలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలైన ఘటనలు కలకలం రేపగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకోవటం సర్వత్రా ఆందోళనకరంగా మారింది. చింతల్‌లోని శ్రీచైతన్య క్యాంపస్‌లో విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకోవటంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో స్పందిచటంతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది.
Read Entire Article