HYD వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆటోమేటెడ్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌, దేశంలోనే తొలిసారిగా..!

11 months ago 16
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు దేశంలోనే తొలి అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్ట్ నాంపల్లిలో ప్రారంభం కానుంది. HMRCL ఆధ్వర్యంలో రూ.102 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. జర్మనీకి చెందిన 'పాలిస్' సాంకేతికతతో నిర్మించిన ఈ పార్కింగ్ వ్యవస్థ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Read Entire Article