HYD వాహనదారులకు అలర్ట్.. ఇకపై అలా చేస్తే జైలుకే, సీపీ ఆనంద్ హెచ్చరిక

1 year ago 21
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం (నవంబర్ 26) పోలీసులు ఆపరేషన్ రోప్ కార్యక్రమం చేపట్టారు. ఫుట్‌పాత్‌ ఆక్రమించిన దుకాణాలు.. తోపుడు బండ్లను తొలగించారు. అనంతరం సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article