HYD జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా

11 months ago 17
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్ల విలువైన 2,000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. నకిలీ పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తి నుండి ఈ స్థలాన్ని విడిపించారు. కోర్టు ఉత్తర్వులతో గత 20 ఏళ్లుగా అక్రమార్కుల చేతుల్లో ఉన్న ఈ స్థలం తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తమ కృషి కొనసాగుతుందని తెలిపారు.
Read Entire Article