Goa: గోవా బీచ్‌లో మరో ఏపీ యువకుడి శవం.. ఆలస్యంగా వెలుగులోకి.. ఏంటీ మిస్టరీ

1 year ago 21
న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని అక్కడ రెస్టారెంట్ మాఫియా కర్రలతో కొట్టి చంపింది. డిసెంబరు 31న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్త ఏడాది వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుంచి గోవా వెళ్లిన ఎనిమిది మంది స్నేహితుల బృందం.. ఫుడ్ ఆర్డర్ విషయంలో రెస్టారెంట్ సిబ్బందితో గొడవపడింది. తాజాగా, ప్రకాశం జిల్లాకు చెందిన మరో యువకుడు.. గోవా బీచ్‌లో శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు.
Read Entire Article