GITAM Donation: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ ఎంపీ భారీ విరాళం

1 year ago 36
TDP MP Bharat donation to Flood victims in Telangana: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం విరాళాలు కొనసాగుతున్నాయి. వ్యాపారస్తులు, విద్యాసంస్థలు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గీతం వర్సిటీ ప్రెసిడెంట్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన శ్రీభరత్ కోటి రూపాయలు విరాళంగా అందించారు. అటు ఏపీ ప్రభుత్వానికి సైతం గీతం వర్సిటీ కోటి రూపాయలు విరాళం అందించిన సంగతి తెలిసిందే.
Read Entire Article