GHMC డివిజన్ల పెంపుపై వెల్లువెత్తున్న అభ్యంతరాలు.. హైకోర్టులో పిటిషన్, డిమాండ్ ఇదే..

5 months ago 14
హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోలేదని, వార్డుల విభజన ఏకపక్షంగా జరిగిందని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే పాలన సులభతరం అవుతుందని భావించి ప్రభుత్వం వార్డుల విభజన చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article