Cyber Crime: రూ.1.22 కోట్లు పోగొట్టుకున్న ప్రైవేటు ఉద్యోగి.. నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు

1 year ago 26
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకొని రూ.1.22 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్ ట్రైడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నిలువునా మోసపోయాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు డబ్బులు రికవరీ చేశారు. నిమిషాల వ్యవధిలోనే రూ.1.05 కోట్లు రికవరీ చేసి బాధితుడుకి అందజేశారు.
Read Entire Article