Chandrababu: వరద సాయంపై సీఎం కీలక ప్రకటన.. వారికి మాత్రం ఎకరాకు రూ.10 వేలు

1 year ago 38
ఏపీలో వరద సాయంపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గోదావరి జిల్లాలలో పర్యటించిన చంద్రబాబు నాయుడు వరద నష్టాన్ని పరిశీలించారు. అనంతరం వరద సాయంపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 17లోగా వరద బాధితులకు పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. అలాగే పంట నష్టపోయిన ప్రాంతాల్లో వరి పంటకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మిగతా పంటలకు త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article