CH Malla reddy: హైడ్రా కారణంగా నిద్ర, ప్రశాంతత లేదు.. మాజీమంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆందోళన

1 year ago 37
CH Malla reddy: హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తాజాగా స్పందించారు. హైడ్రా కారణంగా తనకు ప్రశాంతత కరవైందని.. నిద్ర కూడా పట్టడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కాలేజీలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారని.. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇక తన కాలేజీలు అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టినవేనని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
Read Entire Article