BRS పార్టీని కొనేంత డబ్బు మా దగ్గర ఉంది: తీన్మార్ మల్లన్న

1 year ago 22
2028లో వచ్చేది బీసీల రాజ్యమేనని.. తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బీసీలే ఓనర్లనని.. తెల్లవారి సరికి బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల వద్ద ఉందని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేసి బీసీలకు సమాన అవకాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Entire Article