AP News: టీటీడీకి కొత్త పాలకమండలి!.. దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

1 year ago 41
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పాలకమండలి నియామకంపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే టీటీడీ బోర్డు నియామకం గురించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. టీటీడీతో పాటుగా రాష్ట్రంలోని 27 వేల దేవాలయాలకు పాలకమండళ్లు నియమిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
Read Entire Article