AP News: ఆ రూట్‌లోని వందేభారత్‌ రైల్లో సీట్లన్నీ ఖాళీ.. బోగీల సంఖ్య సగానికి తగ్గించారు

1 year ago 24
Visakhapatnam Durg Vande Bharat Coaches Decreased: ఆంధ్రప్రదేశ్ మీదుగా పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్, దుర్గ్ రూట్‌లో నడిచే వందేభారత్ రైళ్లు ముఖ్యమైనవి. అయితే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్‌కు నడుస్తున్న రైళ్లకు ప్రయాణికుల నుంచి స్పందన బావుందుి. కానీ విశాఖపట్నం-దుర్గ్ మధ్య నడిచే రైలులో సీట్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో రైలు బోగీలను సగానికి సగం తగ్గించారు.
Read Entire Article