AP Liquor Policy: తాగి చనిపోతే ఇంట్లో మహిళలకు పరిహారం ఇవ్వాలి.. ఐక్యవేదిక డిమాండ్

1 year ago 45
ఏపీలో నూతన మద్యం విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. మద్యం ఆదాయం కోసం కాకుండా మద్యం నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. తాగి ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలోని మహిళలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
Read Entire Article