AP Liquor policy: అక్టోబర్ ఒకటి నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ.. మద్యం షాపుల్లో వారికి రిజర్వేషన్లు

1 year ago 44
ఏపీలో గీత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు పది శాతం షాపులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమలు చేస్తామన్న మంత్రి.. మద్యం పాలసీకి సంబంధించిన వివరాలను రేపు మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ ముందు పెడతామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. మద్యం నియంత్రణకు కూడా నిధులు కేటాయిస్తామన్నారు.
Read Entire Article