AP Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు

1 year ago 40
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సర్వీసును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
Read Entire Article