America to Andhra Pradesh: డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం.. ఏపీపై ఏపాటిది?

10 months ago 14
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. భారతదేశం మీద 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి సుంకాల విధింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మీద ఎంతమేరకు ప్రభావం చూపుతుందనే విశ్లే్షణలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏపీ నుంచి అమెరికాకు రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఏపీ ఆక్వాకల్చర్ మీద ఏ రకమైన ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article