Ambati Rambabu: మాజీ మంత్రి అంబటికి బెయిల్.. నేడో, రేపో విడుదల.. ఇంతలో అలా ట్వీట్..

3 months ago 20
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్టాభిపురం కేసులో అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. పదివేల రూపాయలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు ఇప్పటికే బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పట్టాభిపురం కేసులోనూ బెయిల్ రావటంతో అంబటి రాంబాబు ఇవాళో, రేపో జైలు నుంచి విడుదల కానున్నారు.
Read Entire Article