70 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బ్రిడ్జి కూల్చివేస్తున్నారు.. రైళ్లకు ఇబ్బంది లేకుండా, కీలక అప్డేట్

5 months ago 16
Guntur Shankar Villas Bridge Demolition Update: గుంటూరు శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనులు జోరందుకున్నాయి. పాత బ్రిడ్జిని కూల్చివేసి, రైల్వే ట్రాక్‌పై ఉన్న భాగాన్ని తొలగించే పనులు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో రూ.98 కోట్లతో ఆరు లైన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గుంటూరు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
Read Entire Article