6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్య, హాస్టల్‌.. ఏపీలోనూ సంవిత్ పాఠశాల

10 months ago 18
AP Samvith School Free Education: మంత్రి నారా లోకేష్ కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించి, నిర్మలానందనాథ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. మఠంలోని విద్యాసంస్థలను పరిశీలించి, అక్కడ పేద విద్యార్థులకు అందిస్తున్న ఉచిత విద్య గురించి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పాఠశాల ఏర్పాటు చేయాలని కోరగా, మఠాధిపతి సానుకూలంగా స్పందించారు. పేద విద్యార్థులకు చదువు చెప్పించే ఒక మంచి పని చేయడానికి మంత్రి నారా లోకేష్ ముందుకు వచ్చారు.
Read Entire Article