తెలంగాణలో కొత్తగా 4 విమానాశ్రయాలు.. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కూడా.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 30
Srishailam Flyover: తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు నిర్మించే విషయంపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వరంగల్ మామునూరు విమానాశ్రయానికి కీలక ముందడుగు పడగా.. ప్రతిపాదనలో ఉన్న మరో నాలుగు ఎయిర్ పోర్టులు కూడా సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక.. భద్రాద్రి కొత్తగూడెం రామగండంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును కూడా సాధించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలంకు 62 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ కూడా రాబోతుందని చెప్పుకొచ్చారు.
Read Entire Article