తిరుమలలో ఆయ్ చిత్రబృందం సందడి.. కొండపై భారీగా రద్దీ, దర్శనానికి ఎన్ని గంటలు పడుతోందంటే..

1 year ago 38
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్., వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల కొరకు పాలు., మజ్జిగ., కిచిడి., ఉప్మా., సాంబార్ రైస్., పెరుగన్నం., సుండల్., మంచి అందిస్తోంది.
Read Entire Article