TTD Board Decisions: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. మూడు గంటల్లోనే దర్శనం!

1 year ago 21
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్యులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వర్చువల్ క్యూలైన్లు ఏర్పాటు చేసి.. సర్వదర్శనం భక్తులకు రెండు, మూడు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. అలాగే తిరుపతి ప్రజలకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
Read Entire Article