Malayalam OTT: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు - ఒక‌టి థ్రిల్ల‌ర్...ఇంకోటి కామెడీ!

1 year ago 18

Malayalam OTT:మ‌ల‌యాళం సినిమాలు నాయ‌క‌న్ పృథ్వీ, జ‌మీలంతే పూవ‌న్ కోజి ఓటీటీలోకి వ‌చ్చాయి. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన నాయ‌క‌న్ పృథ్వీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్ష‌న్ కామెడీ మూవీ జ‌మీలంతే పూవ‌న్ కోజి సైనా ప్లే ఓటీటీలో రిలీజైంది.

Read Entire Article